Sri Gnana Saraswathi Peetam
త్రిశక్తి పీటం అనగా జ్ఞానసరస్వతి, లక్ష్మిదేవి, పార్వతిదేవి ఈ ముగ్గురి దేవతల సమూహం.
శ్రీ చక్ర మరకత శిల మేరు – అపురూపం మరియు ఆకర్షితం. మొత్తం 108 స్త్రీ దేవతా మూర్తుల స్వరూపాలు ఉండగా దానిలో 56 అక్షర దేవతలుగా, 7 సప్తమాతలుగా, 12 ద్వాదశ సరస్వతులుగా, 8 అష్ట లక్ష్ములుగా, 9 నవ దుర్గలుగా, 16 స్వాదస కన్యలుగా విభజింపబడ్డారు.
ప్రతీ పౌర్ణమికి అమ్మవారికి హంసవాహిని జలవిహార సేవ జరుపుతారు. దీనిలో భాగంగా కళ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు – కూచిపూడి మరియు భరతనాట్యం జరుగుతాయి.
ఉత్తరభాగ్యం – వ్యాసభగవాన్, సరస్వతి ఘాట్ నందు మూడు వేదికలు ఏర్పాటు చేయడమైనవి. వీటిని జ్ఞాన సరస్వతి కళా వేదికలుగా పిలుస్తారు.
తెలుగు తల్లి విగ్రహ మందిరం – ఆద్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయి
గోదావరి మాత విగ్రహ మందిరం
భారత మాత విగ్రహ మందిరం – యోగ మరియు ఆరోగ్య శిక్షణా తరగతులు జరుగుతాయి.